కలెక్టర్ పమేలా సత్పతి: సర్వేయర్ల ట్రైనింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం…. - Digital Prime News

కలెక్టర్ పమేలా సత్పతి: సర్వేయర్ల ట్రైనింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం….

Homeతెలంగాణ

కలెక్టర్ పమేలా సత్పతి: సర్వేయర్ల ట్రైనింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం….

భూ భారతి చట్టం 2025: 5 వేల మంది సర్వేయర్లకు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవె

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల సమయం మార్పు….
హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డులకు మంజూరు ప్రారంభం…
సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తాం-TGSRTC యాజమాన్యం….

భూ భారతి చట్టం 2025: 5 వేల మంది సర్వేయర్లకు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవెన్యూ చట్టం 2025లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుందని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube