Category: ఆంధ్రప్రదేశ్
andhra-pradesh
గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మాజీ సీఐ నాగరాజుకు వారం రోజుల SIT కస్టడీ
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును వారం రోజుల పాటు SIT కస్టడీకి కోర్టు అనుమతించింది. విచారణను ఆడియో, వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశాల [...]
భోగాపురం ఎయిర్పోర్ట్కు ఎలా వెళ్లాలి? అన్ని జిల్లాల నుంచి రూట్లు ఇవే!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ, విజయవాడ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లే మార్గాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ల [...]
నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. వైసీపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్న చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభం. వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చ [...]
ప్రజాదర్బార్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్.. వినతులు స్వీకరణ
పోలవరం జిల్లా జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేశ్ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి [...]
ఏపీకి భారీ వరం.. NH-42 అభివృద్ధికి రూ.679.71 కోట్ల మంజూరు
ఆంధ్రప్రదేశ్లో NH-42 అభివృద్ధి పనులకు కేంద్రం రూ.679.71 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తె [...]
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసు.. హైకోర్టు తీర్పు రిజర్వ్
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు వివాదాస్పద భూమిలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది [...]
మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు.. మంగళగిరిలో మంత్రి లోకేశ్ కీలక కార్యక్రమం
మంగళగిరిలో 3,000 పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేశ్. రూ.1000 కోట్ల విలువైన ఆస్తిని లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు.
ఆ [...]
నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన ఎంపీలతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయ [...]
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రూ.195 కోట్ల అక్రమాలపై కీలక గుర్తింపులు!
ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. సిగ్మా సంస్థ కాంట్రాక్టులు, రూ.195 కోట్ల అక్రమ లాభాలపై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదే [...]
గుంటూరులో 3 కోవిడ్ కేసులు.. కేరళ మహిళలో వైరస్, ప్రభుత్వం అలర్ట్!
గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళకు చెందిన మహిళలో కూడా వైరస్ గుర్తించగా, నమూనాలను పుణెలో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
ఆంధ్రప్రద [...]