Category: ఆంధ్రప్రదేశ్
andhra-pradesh
ఏపీ లిక్కర్ స్కాం.. కారుమూరికి వైద్య పరీక్షలు పూర్తి, నాంపల్లి కోర్టుకు తరలింపు
ఏపీ మద్యం రవాణా కాంట్రాక్టుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం న [...]
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేటితో ముగింపు.. చర్చించే అంశాలివే!
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బిల్లులు, కీలక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ [...]
శ్రీశైలానికి మళ్లీ వరద.. 30,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. 30,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయంలో నీటిమట్టం 875.50 అడుగులకు చేరింది.
శ్రీశైలం జలాశయానికి [...]
బీసీ రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం.. యనమల రామకృష్ణుడు ఫైర్
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్పై ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ల [...]
సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు.. 19, 20 తేదీల్లో కీలక సమావేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. 20న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [...]
ఏపీ మండలిలో వైసీపీ ఆందోళన.. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసన, సభ వాయిదా
డీఎస్సీపై వాయిదా తీర్మానం తిరస్కరణతో ఏపీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసనకు దిగడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
[...]
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రద [...]
అమరావతి పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ కీలక సమాధానాలు
అమరావతి అభివృద్ధి పనులపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 97 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ [...]
ఏపీ మండలిలో డీఎస్సీపై రగడ.. వైసీపీపై అచ్చెన్న, మనోహర్ ఫైర్
ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనకు దిగింది. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావే [...]
వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ కీలక నివేదిక
వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని సిట్ తేల్చింది. మూడు సార్లు మూల్యాంకనం, మార్కుల మార్పులు గుర్తించినట్లు నివేదిక.
ఆంధ్ర [...]