Category: ఆంధ్రప్రదేశ్
andhra-pradesh
చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లదాడి కేసు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ
2022 నందిగామ రాళ్లదాడి కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిగింది. నిందితుల కస్టడీకి రాష్ట్రం చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
2022లో నందిగామలో అప్పట [...]
వైసీపీ నేతలకు కోట్ల భూముల అప్పగింత ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్పై కేసు
కడపలో రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు 9 మందిపై కేసు నమ [...]
ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
ఏపీలో 22 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, టీటీడీ సహా కీలక శాఖల్లో భారీ మార్పులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభ [...]
విజయవాడ మెట్రోకు భూసేకరణ షురూ.. గన్నవరంలో 61 ఎకరాల పరిశీలన!
విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం గన్నవరంలో భూసేకరణకు తొలి అడుగు పడింది. మెట్రో స్టేషన్లకు 1.35 ఎకరాలు, డిపోకు 61.15 ఎకరాల భూమిని పరిశీలించారు.
విజయవాడ మెట్ [...]
ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాల హెచ్చరిక జారీ చేసింది. [...]
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. అసెంబ్లీ అధికారిక బులెటిన్ విడుదల
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ అధికారిక బులెటిన్ విడుదల చేసింది. కేసు వివరాలను సభ్యులందరికీ సచివాలయం తెలియజేసింది.
ఆంధ్రప్ర [...]
ఏపీకి కేంద్రం గుడ్న్యూస్.. రూ.19,619 కోట్ల సాస్కీ నిధులు, అమరావతికి గ్రీన్ సిగ్నల్!
ఏపీకి కేంద్రం రూ.19,619 కోట్ల సాస్కీ నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి కూడా ఈ నిధులను విన [...]
దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న నేత మోదీ: పవన్ కల్యాణ్
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. వికసిత్ భారత్, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశా [...]
ఆగస్టులో ఏపీకి భారీ వర్షాలు.. ఐఎండీ గుడ్న్యూస్, ఈ జిల్లాలకు అధిక వర్ష సూచన!
ఆగస్టు నెలలో ఏపీలో వర్షాలు పెరగనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని త [...]
భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చ [...]