భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరం. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన రూ.300 క్యూలైన్ దగ్గర చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 40 SHARES Share on Facebook Post on X Follow us
భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరం. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన రూ.300 క్యూలైన్ దగ్గర చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

COMMENTS