Tag: India News
లోక్సభలో అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రగడ, బిల్లు ఆమోదం
లోక్సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. అధికార పక్షం క్షమాపణ డిమాండ్ చేయగా, గందరగోళం మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ [...]
నీట్ EWS కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రూ.8 లక్షల పరిమితి సమంజసమేనా?
నీట్ EWS కోటా అర్హతకు రూ.8 లక్షల ఆదాయ పరిమితి ప్రాథమికంగా సమంజసమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా పడింది.
నీట్ (N [...]
మాట నిలబెట్టుకున్న మోదీ.. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI ఛార్జ్షీట్!
NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో CBI తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 13 మంది నిందితులు, NTA నిపుణులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు నమోదు చే [...]
నీట్ పేపర్ లీక్లపై కేంద్రం కీలక బిల్లు.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా!
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతోంది. నేరస్థులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా ప్రతిపాదన.
దేశ [...]
నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్
నీట్ పరీక్షల వివాదంపై నటి జ్యోతిక స్పందించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ [...]
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విద్యార్థులపై పోలీసు బలప్రయోగం కేసుల విచారణ సోమవారం
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల బలప్రయోగంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు జూలై 27న విచారించనుంది.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం [...]
26 రోజుల దీక్ష ముగించిన సోనమ్ వాంగ్చుక్.. ‘ఆకలి రుచే గొప్పది’ వ్యాఖ్య వైరల్
26 రోజుల నిరాహార దీక్షకు సోనమ్ వాంగ్చుక్ ముగింపు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అనంతరం దీక్ష విరమించగా ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం [...]
ఢిల్లీలో కొనసాగుతున్న CJP ఆందోళనలు.. యువత వెనక్కి తగ్గలేదు, మోదీపై ఒత్తిడి పెరుగుతోంది
పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో CJP ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులపై మోదీ ప్రకటన చేసినా నిరసనకారులు ఉద్యమం కొనసాగిస్తామన [...]
ఢిల్లీలో హై అలర్ట్.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత, ప్రయాణికులకు భారీ ఇబ్బందులు
సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను డీఎంఆర్సీ తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాలతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సేవలు నిలిపివేశార [...]
పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు!
నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు కఠిన శి [...]