Tag: AP Government
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభం.. నల్లమలసాగర్కు కృష్ణా జలాలు
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ఆంధ్రప్రదేశ్ల [...]
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేటితో ముగింపు.. చర్చించే అంశాలివే!
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బిల్లులు, కీలక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ [...]
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రద [...]
నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. వైసీపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్న చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభం. వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చ [...]
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసు.. హైకోర్టు తీర్పు రిజర్వ్
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు వివాదాస్పద భూమిలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది [...]
మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు.. మంగళగిరిలో మంత్రి లోకేశ్ కీలక కార్యక్రమం
మంగళగిరిలో 3,000 పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేశ్. రూ.1000 కోట్ల విలువైన ఆస్తిని లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు.
ఆ [...]
ఏపీలో నేతన్నలకు గుడ్న్యూస్.. ఆగస్టు 7న అకౌంట్లో రూ.25,000!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 7 నుంచి ‘నేతన్న భరోసా’ పథకాన్ని ప్రారంభించనుంది. అర్హులైన చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25,000 జమ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ [...]
అమరావతిలో ఎకరం రూ.2.40 కోట్లు.. భూసేకరణ పరిహారంతో వెలుగులోకి వచ్చిన రేటు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణలో ఉండవల్లి రైతులకు ఎకరాకు రూ.2.40 కోట్ల పరిహారం మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం. తాజా రేటుపై ఆసక్తికర చర్చ.
ఆంధ్రప్రద [...]
ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగదు.. మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా తొలి దశ పనులు నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్ర [...]
31 శాఖల్లో 7,827 పెండింగ్ కేసులు.. సీఎస్ డెడ్లైన్తో కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వంలోని 31 శాఖల్లో పెండింగ్లో ఉన్న 7,827 క్రమశిక్షణా కేసుల పరిష్కారానికి సీఎస్ డెడ్లైన్ విధించారు. ఈ-విజిలెన్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టను [...]