నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్….

Homeతెలంగాణ

నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్….

Nakashatra Agency అమ్రాబాద్‌లో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ ప్రారంభం – గిరిజన రైతులకు సూర్యశక్తి ఆధారిత నీటి సౌకర్యం నాగర్ కర్నూల్ జిల్లా, మే 19

రాజీవ్ యువ వికాసం ప్రారంభం వాయిదా…..
తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన శ్రీ సరస్వతి పుష్కరాలు…
జహీరాబాద్‌లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు…

Nakashatra Agency

అమ్రాబాద్‌లో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ ప్రారంభం – గిరిజన రైతులకు సూర్యశక్తి ఆధారిత నీటి సౌకర్యం
నాగర్ కర్నూల్ జిల్లా, మే 19 (తెలంగాణ వార్తలు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా విద్యుత్ లేని పోడు భూముల్లో గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి సాగునీటిని అందించనున్నారు. మొత్తం 6 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పథకం అమలుకానుంది.
RoFR (అటవీ హక్కుల చట్టం – 2006) ప్రకారం భూములను కలిగి ఉన్న గిరిజన రైతులు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబోతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజన రైతుల సాగు భూముల్లో నీటి సౌకర్యం మెరుగవుతుంది. ఇది ఒక వినూత్న గ్రామీణ సాగు అభివృద్ధి చర్యగా భావించబడుతోంది.

Nakashatra Agency

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube