Author: Digital Prime News
భూమి కోల్పోయిన రైతు ఆత్మహత్యాయత్నం…..
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో తన 20 గుంటల భూమిని కోల్పోయినప్పటికీ నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన [...]
జూన్ 5న సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ….
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూన్ 5న ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ప [...]
ఏపీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నేడు…
ఏపీలో నేడు జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆహ్వానంతో ఈ [...]
ప్రధానితో మంత్రిమండలి భేటీ నేడు…
నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ అనంతరం [...]
రెవెన్యూ గ్రామాల్లో అధికారులే సర్వేకి వస్తారు: మంత్రి పొంగులేటి….
తెలంగాణలో రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ సర్వేలను అధికారులే గ్రామాల్లోకి వచ్చి చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం న [...]
అయోధ్యలో రామ దర్బార్ ప్రతిష్ఠ వేడుకలు ప్రారంభం…..
అయోధ్య:
అయోధ్య శ్రీరామ మందిరం మరో పెద్ద ఆధ్యాత్మిక ఘట్టానికి సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్స [...]
ఆర్సీబీ తొలి టైటిల్ – 18 ఏళ్ల కల నెరవేర్చిన కోహ్లీ…
అహ్మదాబాద్:
ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల తాపత్రయం నేటితో ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ [...]
గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి….
గాంధీభవన్లో మళ్లీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం.
హైదరాబాద్: గతంలో అనివార్య కారణాలతో నిలిచిపోయిన "మంత్రులతో ముఖాముఖి" కార్యక్రమం మళ్లీ ప్రా [...]
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూల్స్లో కీలక మార్పులు….
న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2025–26 (ఆర్థిక సంవత్సరం 2024–25)కు సంబంధించి ఆదాయపు పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) రిటర్న్లను ఫైల్ చేసే వారికి కీలక సూచన. ఆదాయప [...]
భారత్ లో కరోనా విజృంభణ: నాలుగు వేలు దాటిన యాక్టివ్ కేసులు!
భారతదేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా కేసులు, ఇప్పుడు మళ్ళీ వేగంగా విస్తరిస్తున్నాయి. [...]