పహల్గామ్ ఉగ్రదాడిలో దుర్మరణం పాలైన నెల్లూరు జిల్లా, కావలికి చెందిన మధుసూదన్ రావు గారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. ఆయన భౌతికకా
పహల్గామ్ ఉగ్రదాడిలో దుర్మరణం పాలైన నెల్లూరు జిల్లా, కావలికి చెందిన మధుసూదన్ రావు గారి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. ఆయన భౌతికకాయాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, మరియు స్నేహితులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. వారి రోదనలు అక్కడి వాతావరణాన్ని విషాదంగా మార్చాయి. మధుసూదన్ రావు గారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి మనమందరం ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం.

COMMENTS