Tag: Telugu News
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రారంభం.. నల్లమలసాగర్కు కృష్ణా జలాలు
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ఆంధ్రప్రదేశ్ల [...]
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, సేవలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుందాం.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, సేవలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుందాం.
[...]
నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. వైసీపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్న చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభం. వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చ [...]
తుంగభద్రకు పెరిగిన వరద.. మళ్లీ పెరుగుతున్న ఇన్ఫ్లోతో అధికారుల అప్రమత్తం
తుంగభద్రకు పెరిగిన వరద.. మళ్లీ పెరుగుతున్న ఇన్ఫ్లోతో అధికారుల అప్రమత్తంఎగువ ప్రాంతాల్లో వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 13,800 క్యూసెక్కుల వరద చేరుతోంది [...]
ఫేక్ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్.. ఉద్యోగులపై భారీ వెరిఫికేషన్
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణల నేపథ్యంలో దక్షిణ డిస్కం ప్రత్యేక కమిటీలతో ఉద్యోగుల విద్య, జనన, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభించి [...]
మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు.. పార్లమెంట్లో కేంద్రం కీలక అడుగు?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్డీఏ కీలక సమావేశంలో వ్యూహంపై చర్చ జరిగింది [...]
నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన ఎంపీలతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయ [...]
టీఆర్ఎస్ పేరు వివాదం.. కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట
టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చే అవకాశం కల్పించింది.
తెలంగాణ రక్షణ సేన [...]
31 శాఖల్లో 7,827 పెండింగ్ కేసులు.. సీఎస్ డెడ్లైన్తో కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వంలోని 31 శాఖల్లో పెండింగ్లో ఉన్న 7,827 క్రమశిక్షణా కేసుల పరిష్కారానికి సీఎస్ డెడ్లైన్ విధించారు. ఈ-విజిలెన్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టను [...]
యశ్వంత్ వర్మ కేసు.. నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనున్న స్పీకర్
మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. రాజీనామా తర్వాత పార్లమెంట్ చర్యలపై చర్చ మొదలైంది.
అవ [...]