Tag: PM Modi
7.8% జీడీపీ వృద్ధి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు [...]
మధ్య ఆసియాపై భారత్ ఫోకస్.. మోదీ నాలుగు రోజుల కీలక పర్యటన
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, SCOపై కీలక చర్చలు.
మధ్య ఆసి [...]
రీల్స్లోనే క్షమిస్తారా?.. కేసులూ ఎత్తేస్తారా? మోదీకి సీజేపీ ప్రశ్న
ప్రధాని మోదీ క్షమాపణ వ్యాఖ్యల తర్వాత విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తారా అంటూ సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరే [...]
భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చ [...]
ఢిల్లీలో కొనసాగుతున్న CJP ఆందోళనలు.. యువత వెనక్కి తగ్గలేదు, మోదీపై ఒత్తిడి పెరుగుతోంది
పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో CJP ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులపై మోదీ ప్రకటన చేసినా నిరసనకారులు ఉద్యమం కొనసాగిస్తామన [...]
పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు!
నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు కఠిన శి [...]
పిల్లలను రెచ్చగొట్టొద్దు.. సరైన మార్గం చూపండి: ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. యువతను తప్పుదారి పట్టించవద్దని, దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఎంపీలకు సూచించారు.
నీట్ యూజీ ప [...]
భారత్లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. మోదీ జెండా ఊపి ప్రారంభించారు
భారత్లో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హరియాణాలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ రైలు స్వచ్ఛ ఇంధన రవాణాకు కొత్త దిశగా నిల [...]
ఢిల్లీ పేలుడు ఘటనపై కేబినెట్ సమావేశం.. మోదీ నేతృత్వంలో!
ఢిల్లీ పేలుడు ఘటన.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరే [...]
ప్రధాని మోదీ ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ.
భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ… ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ
భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరే [...]