నేడు మరియు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ట
నేడు మరియు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు.
రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను మోదీ ప్రారంభించనున్నారు.
కేరళలో అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు.
రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.
అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రోడ్డు మరియు రైలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

COMMENTS