అస్సాం బీజేపీ ప్రభుత్వ కీలక నిర్ణయం – ఆయుధాల లైసెన్సులపై కొత్త విధానం.. నమస్తే! స్వాగతం మీ Digital Prime News కి. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున
అస్సాం బీజేపీ ప్రభుత్వ కీలక నిర్ణయం – ఆయుధాల లైసెన్సులపై కొత్త విధానం..
నమస్తే! స్వాగతం మీ Digital Prime News కి.
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం గురించి. అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలకంగా ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బార్డర్ ప్రాంతాలు, అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే పౌరులకు ఆయుధాల లైసెన్సులు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది.ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం – ఆ ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరచడం, ప్రజల స్వరక్షణకు మద్దతు ఇవ్వడం అని అధికారులు పేర్కొంటున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ – “భారతదేశ పౌరులకే కాకుండా, అస్సాం పౌరులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. భద్రతా పరంగా ప్రభుత్వం వారి పక్కన నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్ల సమస్యల నేపథ్యంలో ఇది తీసుకున్న సbold निर्णयగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి తాజా రాజకీయ, భద్రతా సమాచారానికి Digital Prime News ను ఫాలో అవండి, షేర్ చేయండి.

Digital-Marketing-Campaigns-Websoft-Digital-Media

COMMENTS