చంద్రబాబు కీలక ప్రకటనలు….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

చంద్రబాబు కీలక ప్రకటనలు…..

Homeఆంధ్రప్రదేశ్

చంద్రబాబు కీలక ప్రకటనలు…..

కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అభివృద్ధి పథకాలను ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి "తల్లికి వందనం" అనే పథకాన్ని ప్రారంభి

నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన….
తిరుమల మార్గంలో కలకలం, తెప్పోత్సవాల్లో భక్తిశ్రద్ధా ఘనత…..
ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా? అంబటి సెటైర్

కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అభివృద్ధి పథకాలను ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి “తల్లికి వందనం” అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికి వర్తించేలా చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఏటా వారి ఖాతాల్లో రూ.14 వేలు చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రాష్ట్రం నుంచి రూ.8 వేలు అందించనున్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. అలాగే ఓర్వకల్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ తీసుకురావాలని నూతన ప్రణాళికను వెల్లడించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube