Tag: Telugu News
టీఆర్ఎస్ పేరు వివాదం.. కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట
టీఆర్ఎస్ పార్టీ పేరు వివాదంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈసీ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చే అవకాశం కల్పించింది.
తెలంగాణ రక్షణ సేన [...]
31 శాఖల్లో 7,827 పెండింగ్ కేసులు.. సీఎస్ డెడ్లైన్తో కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వంలోని 31 శాఖల్లో పెండింగ్లో ఉన్న 7,827 క్రమశిక్షణా కేసుల పరిష్కారానికి సీఎస్ డెడ్లైన్ విధించారు. ఈ-విజిలెన్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టను [...]
యశ్వంత్ వర్మ కేసు.. నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనున్న స్పీకర్
మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. రాజీనామా తర్వాత పార్లమెంట్ చర్యలపై చర్చ మొదలైంది.
అవ [...]
కుప్పం టూర్ విజయవంతం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులు, 61 ఏళ్ల సమస్యకు సీఎం చంద్రబాబు ముగింపు
మూడు రోజుల కుప్పం పర్యటనను సీఎం చంద్రబాబు విజయవంతంగా ముగించారు. రూ.9,322 కోట్ల పెట్టుబడులు, 30 పరిశ్రమలు, 61 ఏళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రకటించ [...]
ప్రకాశ్ రాజ్పై బండ్ల గణేష్ ఫైర్.. “రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు”
రావణ్ అరెస్ట్ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ చేసిన పోస్టుకు బండ్ల గణేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇద్దరి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యూట్యూబర్ రా [...]
నల్గొండ నలుగురు హత్యల కేసు ఛేదన.. ప్రేమ వ్యవహారమే కారణమా?
నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్య కేసులో కీలక మలుపు. ప్రేమ వ్యవహారం, సుఫారీ గ్యాంగ్ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
నల్గొండ [...]
SIRలో పేరు లేకపోతే రేషన్ కట్ చేస్తారా?.. సుప్రీంకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు
SIR జాబితా నుంచి పేరు తొలగించిన వారికి రేషన్ నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
ఓటర్ల [...]
గాదె సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. సీఐ నాగరాజు జైలుకు, కుటుంబం స్పందన
గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును జైలుకు తరలించడంతో బాధిత కుటుంబం స్పందించింది. సీఎం చంద్రబాబు హామీ నిలబెట్టుకున్నారని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో స [...]
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక మలుపు.. త్వరలో చర్యలు: అనగాని
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు దర్యాప్తు తుది దశకు చేరిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాధ్యులపై త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మదనపల [...]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. బాధితులను పరామర్శించిన మంత్రి సుభాష్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
వ [...]