ప్రధాని మోదీ అమరావతి పర్యటన: మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:15 గంట
ప్రధాని మోదీ అమరావతి పర్యటన:
మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3:15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. స్వాగతం పలికేది ఎవరంటే
సాయంత్రం 4:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.
గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
అమరావతి పునఃప్రారంభం:
అమరావతి పునఃప్రారంభానికి సంకేతంగా ‘A’ ఆకారంలో పైలాన్ ఏర్పాటు.
21 అడుగుల ఎత్తుతో పైలాన్ నిర్మాణం.
ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరణ.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు:
రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
వివిధ ప్రాంతాల మీదుగా వాహనాల మళ్లింపు.
విశాఖ నుండి వచ్చే భారీ వాహనాలు పొట్టిపాడు టోల్ప్లాజా వద్ద నిలిపివేత.
హైదరాబాద్ నుండి వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ వద్ద నిలిపివేత.

COMMENTS