Tag: hyderabad news
హైదరాబాద్ మెట్రోలో టెక్నికల్ షాక్.. సెన్సార్లు ఫెయిల్, ప్రయాణికుల అవస్థలు
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఆటోమేటిక్ గేట్ల సెన్సార్లు పనిచేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి.
హైదర [...]
హైదరాబాద్లో ఇక రాత్రంతా బస్సులు.. ఆ 6 రూట్లలో నైట్ సర్వీసులు!
ఆగస్టు 29 నుంచి హైదరాబాద్లో ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులు ప్రారంభం. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు TGSRTC బస్సులు నడపనుంది.
హైదరాబాద్లో [...]
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధిపై కీ [...]
సనత్నగర్ TIMSలో నర్సింగ్ అలారం.. నర్సు వచ్చే వరకు మోగుతూనే ఉంటుంది!
సనత్నగర్ TIMSలో ప్రతి బెడ్కు నర్సింగ్ అలారం ఏర్పాటు చేశారు. నర్సు వచ్చే వరకు అలారం మోగుతుంది. న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్తో అత్యవసర సేవలు వేగవంతం.
హ [...]
మార్గదర్శిపై సుప్రీం తీర్పు ఊహించినదే.. ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
మార్గదర్శి ఫైనాన్షియర్స్పై సుప్రీంకోర్టు తీర్పు ఊహించినదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఆర్బీఐ తదుపరి చర్యలపై విశ్వాసం వ్యక్తం చేశారు. [...]
హకీంపేట, శంషాబాద్లో అండర్గ్రౌండ్ మెట్రో.. రన్వేలకు ఇబ్బంది లేకుండా ప్లాన్!
హైదరాబాద్ మెట్రో రెండోదశలో హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల వద్ద భూగర్భ మార్గాలు ప్రతిపాదించారు. రూ.38,595 కోట్లతో 122.9 కి.మీ. విస్తరణ.
హైదరాబాద్ మెట్ [...]
సీఎం రేవంత్ అమెరికా టూర్కు బ్రేక్? కేంద్రం క్లియరెన్స్పై ఉత్కంఠ
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో టూర్పై సందిగ్ధత నెలకొంది. బ్రిటన్ పర్యటన తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం. [...]
కొండా సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ వివరణ.. క్రమశిక్షణ కమిటీకి లేఖ
సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వనున్నారు. సురేఖ వైఖరిపై ఉత్కంఠ.
ముఖ్యమంత్రి రేవంత [...]
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై బిగ్ అప్డేట్.. వీరికి తొలి ప్రాధాన్యం!
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 15 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుక [...]
సనత్నగర్ TIMSపై క్లారిటీ.. సాధారణ రోగులకు NIMS తరహా ఛార్జీలు!
సనత్నగర్ TIMSలో ఆగస్టు 21 నుంచి IP సేవలు ప్రారంభం. సాధారణ రోగులకు NIMS తరహాలో ఛార్జీలు వసూలు చేయనున్నారు. త్వరలో సర్జరీలు ప్రారంభం.
హైదరాబాద్ సనత్ [...]