Tag: hyderabad news
కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే.. మారిన TSRTC బస్సు రూట్లు ఇవే!
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్కు పరిసరాల్లో వన్వే అమలుతో 47L, 222, 127, 10H బస్సుల రూట్లు మారాయి. పూర్తి వివరాలు ఇవే.
హైదరాబాద్లోని జూబ్లీహ [...]
హరీశ్రావు, తలసాని హౌస్ అరెస్ట్.. టిమ్స్ సందర్శనకు పిలుపుతో పోలీసుల అలర్ట్
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సనత [...]
సనత్నగర్ TIMS నేడే ప్రారంభం.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
సనత్నగర్ TIMS ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 1,000 పడకలు, 37 విభాగాలు, రోబోటిక్ చికిత్సలు, అవయవ మార్పిడి సేవలు అందుబాటులోకి రానున్ [...]
22-A పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు.. మంత్రి పొంగులేటి వార్నింగ్
22-A భూముల పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ [...]
ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. దరఖాస్తు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు గడువును ఆగస్టు 15 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటికే 46,121 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ పరిధిలో ఇంది [...]
తెలంగాణలో 21 రైల్వే ప్రాజెక్టులు.. రూ.40,769 కోట్లతో పనులు జోరుగా!
తెలంగాణలో రూ.40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 6 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.
తెలంగాణలో [...]
రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు సమర్పించిన 8 ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదైంది. గుర్తింపు రద్దుకు అధికారులు చర్యలు [...]
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే బదిలీ చేయాలని ఆదేశం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చీఫ్ సెక్రటరీకి కీలక సూచనలు [...]
మెట్రో టేకోవర్కు కొత్త ప్లాన్.. ఐఆర్ఎఫ్సీ రుణాలపై బ్రేక్, హెచ్ఎంఆర్ఎల్ కీలక నిర్ణయం!
హైదరాబాద్ మెట్రో తొలి దశ టేకోవర్ కోసం ఐఆర్ఎఫ్సీ రుణాల్లో జాప్యం రావడంతో హెచ్ఎంఆర్ఎల్ ప్రత్యామ్నాయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి సారి [...]
హైడ్రాపై హైకోర్టు ఫైర్.. అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న జడ్జి
హైడ్రా, రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు కాదు, అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని జస్టిస్ [...]