Author: Digital Prime News
పేపర్ లీక్పై విద్యార్థుల పోరు.. ఝార్ఖండ్లో అసెంబ్లీ ముట్టడికి ర్యాలీ
జేఎస్ఎస్సీ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రాంచీలో అసెంబ్లీ వైపు భారీ ర్యాలీ చేపట్టారు.
ఝార్ఖండ్ స్ [...]
బుమ్రా కాదు.. నితీశ్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు!
నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ఆల్రౌండర్ వర్క్లోడ్ను సమర్థంగా నిర్వహించుకోవాలని సూచించారు.
మిండియా యువ ఆల్రౌండర్ [...]
మనసు మార్చుకున్న ట్రంప్.. అణు ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధానికి ముగింపు?
ఇరాన్తో యుద్ధాన్ని అణు ఒప్పందం లేకుండానే ముగించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి కీలకంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు [...]
కేసీఆర్ కంటతడి.. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.
దివంగత [...]
ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై సజ్జనార్ విచారణపై అభ్యంతరం.. డీజీపీకి మాజీ సీబీఐ డైరెక్టర్ లేఖ
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ జోక్యంపై మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు డీజీపీకి లేఖ రాశారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరా [...]
వైసీపీ నేతలకు కోట్ల భూముల అప్పగింత ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్పై కేసు
కడపలో రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు 9 మందిపై కేసు నమ [...]
ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు
ఏపీలో 22 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, టీటీడీ సహా కీలక శాఖల్లో భారీ మార్పులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభ [...]
విజయవాడ మెట్రోకు భూసేకరణ షురూ.. గన్నవరంలో 61 ఎకరాల పరిశీలన!
విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం గన్నవరంలో భూసేకరణకు తొలి అడుగు పడింది. మెట్రో స్టేషన్లకు 1.35 ఎకరాలు, డిపోకు 61.15 ఎకరాల భూమిని పరిశీలించారు.
విజయవాడ మెట్ [...]
తెలంగాణలో 21 రైల్వే ప్రాజెక్టులు.. రూ.40,769 కోట్లతో పనులు జోరుగా!
తెలంగాణలో రూ.40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 6 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.
తెలంగాణలో [...]
UPI Charges | రూ.2 వేలకుపైగా UPI చెల్లింపులపై ఛార్జీలు? అసలు కొత్త బిల్లు ఏంటి?
రూ.2 వేలకుపైగా యూపీఐ చెల్లింపులపై MDR ఛార్జీల ప్రతిపాదనపై చర్చ. వ్యాపారులు, వినియోగదారులపై ప్రభావం ఎలా ఉండొచ్చో తెలుసుకోండి.
దేశంలో డిజిటల్ చెల్లింప [...]