ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సైన్యంలో (#IndianArmy) ఉద్యోగాలంటూ ఫేక్ లింక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను మోసం చేస్తున్నారు. ఇలాంటి వంచనలకు ఎవ్వరూ బలికాకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ మెసేజ్లు, లింకులు కనబడితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. 40 SHARES Share on Facebook Post on X Follow us
ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సైన్యంలో (#IndianArmy) ఉద్యోగాలంటూ ఫేక్ లింక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను మోసం చేస్తున్నారు.
ఇలాంటి వంచనలకు ఎవ్వరూ బలికాకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ మెసేజ్లు, లింకులు కనబడితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.

COMMENTS