సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల పట్ల ప్రజలను, యువతను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. ఆ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సైబర్ క్రైమ్ చేసే వారిని ఎలా మోసం చేయవచ్చో తెలిపే ఒక వీడియోను తాజాగా షేర్ చేశారు. ఆ వీడియోను చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 40 SHARES Share on Facebook Post on X Follow us
సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల పట్ల ప్రజలను, యువతను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. ఆ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సైబర్ క్రైమ్ చేసే వారిని ఎలా మోసం చేయవచ్చో తెలిపే ఒక వీడియోను తాజాగా షేర్ చేశారు. ఆ వీడియోను చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

COMMENTS