Tag: Andhra Pradesh Politics
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేటితో ముగింపు.. చర్చించే అంశాలివే!
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బిల్లులు, కీలక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ [...]
బీసీ రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం.. యనమల రామకృష్ణుడు ఫైర్
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్పై ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ల [...]
ఏపీ మండలిలో వైసీపీ ఆందోళన.. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసన, సభ వాయిదా
డీఎస్సీపై వాయిదా తీర్మానం తిరస్కరణతో ఏపీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసనకు దిగడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
[...]
ఏపీ మండలిలో డీఎస్సీపై రగడ.. వైసీపీపై అచ్చెన్న, మనోహర్ ఫైర్
ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనకు దిగింది. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావే [...]
చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లదాడి కేసు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ
2022 నందిగామ రాళ్లదాడి కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిగింది. నిందితుల కస్టడీకి రాష్ట్రం చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
2022లో నందిగామలో అప్పట [...]
వైసీపీ నేతలకు కోట్ల భూముల అప్పగింత ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్పై కేసు
కడపలో రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు 9 మందిపై కేసు నమ [...]
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. అసెంబ్లీ అధికారిక బులెటిన్ విడుదల
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ అధికారిక బులెటిన్ విడుదల చేసింది. కేసు వివరాలను సభ్యులందరికీ సచివాలయం తెలియజేసింది.
ఆంధ్రప్ర [...]
నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ.. వైసీపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్న చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రారంభం. వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చ [...]
నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన ఎంపీలతో నేడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయ [...]
వైసీపీకి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్.. తీరు మార్చుకోకపోతే అవమానాలే!
అమరావతి అల్లర్ల వెనుక జగన్ హస్తం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే మరిన్ని అవమానాలు తప్పవని హెచ్చరించారు.
అమరావ [...]