Author: Digital Prime News
కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే.. మారిన TSRTC బస్సు రూట్లు ఇవే!
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్కు పరిసరాల్లో వన్వే అమలుతో 47L, 222, 127, 10H బస్సుల రూట్లు మారాయి. పూర్తి వివరాలు ఇవే.
హైదరాబాద్లోని జూబ్లీహ [...]
సనత్నగర్ TIMSలో సూపర్ ట్రీట్మెంట్.. ఇవే స్పెషాలిటీ సేవలు!
సనత్నగర్ TIMSలో పేదలకు ఉచిత వైద్యం, విదేశీ రోగులకు అందుబాటు ధరల్లో చికిత్స అందించనున్నారు. అవయవ మార్పిడి, ట్రామా కేర్ సహా సేవలు.
హైదరాబాద్ వైద్య రం [...]
బీసీ రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం.. యనమల రామకృష్ణుడు ఫైర్
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్పై ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ల [...]
హరీశ్రావు, తలసాని హౌస్ అరెస్ట్.. టిమ్స్ సందర్శనకు పిలుపుతో పోలీసుల అలర్ట్
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సనత [...]
సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు.. 19, 20 తేదీల్లో కీలక సమావేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. 20న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [...]
ఏపీ మండలిలో వైసీపీ ఆందోళన.. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసన, సభ వాయిదా
డీఎస్సీపై వాయిదా తీర్మానం తిరస్కరణతో ఏపీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసనకు దిగడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
[...]
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని సీపీ సజ్జనార్ కోర [...]
సనత్నగర్ TIMS నేడే ప్రారంభం.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
సనత్నగర్ TIMS ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 1,000 పడకలు, 37 విభాగాలు, రోబోటిక్ చికిత్సలు, అవయవ మార్పిడి సేవలు అందుబాటులోకి రానున్ [...]
22-A పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు.. మంత్రి పొంగులేటి వార్నింగ్
22-A భూముల పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ [...]
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రద [...]